ఇచ్చాపురం తహశీల్దార్ గా ఎస్. వెంకటరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు బాధ్యతలు చేపట్టిన అప్పారావు బదిలీపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో విశాఖ నుంచి వెంకటరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.