నరసన్నపేట: 'జిల్లా కమిటీ సభ్యులు కృషి చేయాలి'

61చూసినవారు
జిల్లా వైసీపీ కొత్త కమిటీ సభ్యుల జాబితాను అదిష్ఠానం ఇటీవల విడుదల చేసింది. ఈ క్రమంలో శనివారం మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేటలో జరిగిన సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. జిల్లా కమిటీలో నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులకు అవకాశం కల్పించిందని వివరించారు. జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్