నరసన్నపేట: "రబీ పంటలో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి"

61చూసినవారు
నరసన్నపేట: "రబీ పంటలో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి"
రబీ పంటలో భాగంగా రైతులు యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ శాఖ అధికారిని కే సునీత తెలిపారు. గురువారం నరసన్నపేట మండలం సత్యవరం రైతు సేవా కేంద్రంలో రైతులతో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే రైతులకు అపరాలకు సంబంధించిన విత్తనాలను అందించడం జరిగిందని తెలియజేశారు. చీడ పీడలు పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్