నరసన్నపేట: త్రాగునీరు వనరుల పట్ల దృష్టి సారించండి

61చూసినవారు
తాగునీటి వనరులపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం లుకలాం పంచాయతీ వద్ద వంశధార నది పరివాహక ప్రాంతంలోని రక్షిత మంచినీటి పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఈ పథకంతో 11 పంచాయతీలకు 30 గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో బొడ్డేపల్లి మధుసూదన రావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్