నరసన్నపేట:గేదెల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

66చూసినవారు
నరసన్నపేట:గేదెల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు
నరసన్నపేట మండలం మడపాం జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద గురువారం తెల్లవారుజామున గేదెల అక్రమ రవాణాను అడ్డుకున్నామని ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. బరంపురం నుండి రాజమండ్రి వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా ఐదు గేదెలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పశువులను కొత్తవలస మండలం ఆలమండ గోసాలకు తరలించామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్