నరసన్నపేట: రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి

61చూసినవారు
కూటమి ప్రభుత్వం హయాంలో రహదారుల అభివృద్ధికి పెద్ద పేట వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండలం దేవాది నుండి పోలాకి మండలం మబుగాం గ్రామం వరకు కోటి రూపాయలతో నిర్మించునున్న రహదారి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణాలు నిర్లక్ష్యానికి గురి అయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్