పోలాకి: నూతన రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు

64చూసినవారు
పోలాకి మండలంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన రహదారులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం ప్రారంభించారు. మండలంలోని తోటాడ, సంత లక్ష్మీపురం, డోల రహదారిలో రెండు కిలోమీటర్లు మేర కోటి 20 లక్షల రూపాయలతో ఇటీవల పనులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఈ రహదారి అభివృద్ధికి నోచుకోలేదని తమ ప్రభుత్వ హయాంలో దీనిని సాధించుకోగలిగామని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్