పోలాకి: మృతుని కుటుంబానికి రూ. 2లక్షల సాయం

83చూసినవారు
పోలాకి: మృతుని కుటుంబానికి రూ. 2లక్షల సాయం
పోలాకి మండలం వనవిష్ణుపురం గ్రామంలో ఇటీవల జరిగిన ఘర్షణలో మృతి చెందిన పాలిన వీరస్వామి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సహయం అందించారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదివారం వీరస్వామి భార్య పార్వతికి రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన స్పందించి రిలీఫ్ ఫండ్ మంజూరు చేశారని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్