నరసన్నపేటలో భూ రీ సర్వే రెండవ విడత ప్రారంభం

81చూసినవారు
నరసన్నపేటలో భూ రీ సర్వే రెండవ విడత ప్రారంభం
నరసన్నపేటలో సమగ్ర భూ సర్వే రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించామని తహసీల్దార్ టి సత్య నారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం అంపలాం రెవెన్యూ గ్రామంలో ఈ సర్వేను మొదలుపెట్టారు. మొదటి విడతలో సుమారు 25 రెవెన్యూ గ్రామాలలో రీ సర్వే పూర్తి అయ్యిందని వివరించారు. రెండవ విడతలో పైలట్ ప్రాజెక్టుగా అంపలాం గ్రామాన్ని ఎంపిక చేశామని వివరించారు. దీంతో పాటు మరో 8 గ్రామాలలో సర్వే జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్