మే 4న జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలో శనివారం ఫలితాలు రావడంతో నరసన్నపేటకు చెందిన సూరపు ఝాన్సీ లక్ష్మి శృతి జాతీయస్థాయిలో 32002 ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో 1150 ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు సూరపు కృష్ణారావు, సుధారాణి వీరి ఇరువురు ప్రభుత్వ వైద్యులే. ఈ క్రమంలో శృతిని స్థానికులు అభినందించారు.