మందస: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

80చూసినవారు
మందస: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం. తిరుపతి రావు సూచించారు. 'సంకల్పం' కార్యక్రమంలో భాగంగా మందనలోని మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై సువర్ణపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్