పలాస: జీడి పరిశ్రమలు తెరవకపోతే నిరవధిక ధర్నా

78చూసినవారు
పలాస: జీడి పరిశ్రమలు తెరవకపోతే నిరవధిక ధర్నా
జీడి పరిశ్రమలు సోమవారం నుంచి తెరవకపోతే కాష్యూ అసోసియేషన్‌ హాల్‌ (పిసిఎంఎ) ముందు నిరవధిక ధర్నా చేపడతాతమని కాష్యూ లేబర్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు అంబటి కృష్ణమూర్తి, ఎన్‌.ఈశ్వరరావు ప్రకటించారు. స్థానిక యూనియన్‌ కార్యాలయంలో శుక్రవారం కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి పరిశ్రమల ఒడిదుడుకులు పేరుతో పరిశ్రమల యాజమానులు రెండు వారాలు బంద్‌ చేపడుతున్నట్లు యూనియన్‌కు గత నెల 29న లేఖ ఇచ్చారని తెలిపారు.

సంబంధిత పోస్ట్