పలాస: ప్రజాసంఘాల నిరసన.. ఎడిటర్ వేణుగోపాల్ పై దాడిని ఖండిస్తూ

50చూసినవారు
పలాస: ప్రజాసంఘాల నిరసన.. ఎడిటర్ వేణుగోపాల్ పై దాడిని ఖండిస్తూ
పలాస మండలం బొడ్డపాడు స్మారక భవనం వద్ద ఆదివారం ప్రజాసంఘాల నాయకులు హైదరాబాద్ వీక్షణం బుక్ స్టాల్ లో ఎడిటర్ వేణుగోపాల్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ.. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్