సోంపేట: గ్రామాల దత్తత అధికారులతో సమీక్ష సమావేశం

73చూసినవారు
సోంపేట: గ్రామాల దత్తత అధికారులతో సమీక్ష సమావేశం
ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి. శ్రీకాంత్ రెడ్డి మంగళవారం సోంపేట ఎక్సైజ్ స్టేషన్ లో గ్రామాల దత్తత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నవోదయం 2. 0 నాటు సారా నిర్మూలనలో భాగంగా పురోభివృద్ధికి పలు సూచనలు చేశారు. 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సోంపేట ఎక్సైజ్ సీఐ కె. బేబీ తెలిపారు.

సంబంధిత పోస్ట్