మందస మండలం భిన్నెల పంచాయతీలో శనివారం టిడిపి సంస్థగత ఎన్నికలు నిర్వహించారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి దాసరి తాతారావు అధ్యక్షతన నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. పార్టీ మరింత అభివృద్ధికి ఐకమత్యంగా కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు మండల టిడిపి నాయకులు సూచించారు.