వంశధార కుడి ప్రధాన కాలువలో పూడికతీత

74చూసినవారు
వంశధార కుడి ప్రధాన కాలువలో పూడికతీత
వంశ ధార కుడి ప్రధాన కాలువలో 0 నుంచి 15వ కిలో మీటరు వరకు పూడిక తొలగించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ రూ. 4. 85 లక్షల నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రతిపాదనల మేరకు ఈ నిధులు మంజూరు చేశారు. పూడికతీసే పనులు కొండ రాగోలు, హిరమండలం, పెద్దకొల్లివలస, ఎంబరాం, రావిచంద్రి, చింతల బడవంజ, శ్యామలాపురం గ్రామాలకు చెందిన 16 మందికి అధికారులు అప్పగించారు. బుధవారం కాలువను కలెక్టర్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్