మెళియాపుట్టిలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలని డిమాండ్

71చూసినవారు
మెళియాపుట్టిలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలని డిమాండ్
మెళియాపుట్టి మండలం కేంద్రంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు శనివారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు మాట్లాడుతూ మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన గ్రామాలన్నీ 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్