పాతపట్నం: తాబేళ్ళ పరిరక్షణ పై మండలస్థాయి చిత్రలేఖన పోటీలు

54చూసినవారు
పాతపట్నం: తాబేళ్ళ పరిరక్షణ పై మండలస్థాయి చిత్రలేఖన పోటీలు
ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ళ సంరక్షణ అంశంపై మండల స్ధాయి చిత్రలేఖన పోటీలు మండలకేంద్రంలో గురువారం  నిర్వహించడం జరిగింది. ఉన్నత పాఠశాలలో నుండి 32 మంది విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు. వీరిలో ప్రథమ, ద్వితీయ స్ధానాలు నిలిచిన విద్యార్థులు తే18. 4. 2025ది జరుగు జిల్లాస్థాయి పోటీలకు ఎల్ సుకీర్తి, 9వ తరగతి గవర్నమెంట్ హై స్కూల్ పాతపట్నం మరియు ఎల్ చాందిని, ఏడవ తరగతి జడ్పీ హైస్కూల్ రొంపివలస వరుసగా ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించారు.

సంబంధిత పోస్ట్