పాతపట్నం: నక్సలిజం అంతంపేరిట దేశంలో నరమేధం

68చూసినవారు
పాతపట్నం: నక్సలిజం అంతంపేరిట దేశంలో నరమేధం
నక్సలిజం లేని దేశంగా చేస్తామం టూ ప్రధాని నరేంద్రమోదీ మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశంలో నరమేధం సృష్టిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పాతపట్నంలో సీపీఐ జిల్లా 25వ మహాసభలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సెంటైన్‌ స్కూల్‌ కూడలి నుంచి కోర్టు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్