పాతపట్నం: నీలమణి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 6. 89 లక్షలు

66చూసినవారు
పాతపట్నం: నీలమణి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 6. 89 లక్షలు
పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు శనివారం జరిగింది. 78 రోజులకు రూ. 6, 89,757లు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో టి.వాసుదేవరావు తెలిపారు. ఈ హుండీ లెక్కింపునకు సహాయ కమీషనర్ వారి కార్యాలయం నుంచి పర్యవేక్షణకు జీవిబిఎస్ రవికుమార్ హాజరయ్యారు. ఆలయ కార్యనిర్వహణాధికారి టి. వాసుదేవరావు, అర్చకులు టి. రాజేష్. టి. హరీష్, టి. సతీష్, భక్తులు హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్