సందడిగా తిరువీధి కోలాహలం మధ్య ఊరేగింపు

76చూసినవారు
సందడిగా తిరువీధి కోలాహలం మధ్య ఊరేగింపు
హిరమండలం మండలం లో సోమవారం నాడు మండల వ్యాప్తంగా పలు శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో పాత హిరమండలం, తంపా, ధను పురం, గులుమూరు గ్రామాల్లోని ఆలయాలు కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి శివపార్వతులకు పురవీధుల్లో
తిరు వీధి నిర్వహించారు. కార్యక్రమంలో భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :