ఒకే చోట అందిస్తున్న పింఛన్లు ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు

65చూసినవారు
ఒకే చోట అందిస్తున్న పింఛన్లు ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు
రాజాం మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం నుంచి కొనసాగుతుంది. ఇంటింటికి పింఛన్లు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం. లబ్ధిదారులందరికీ ఒకే చోటుకు పిలిచి సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి, ఇంటింటికి పింఛన్లు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్