శ్రీకాకుళం: జిల్లా జైలును సందర్శించిన జిల్లా జడ్డి సన్యాసినాయుడు

73చూసినవారు
శ్రీకాకుళం: జిల్లా జైలును సందర్శించిన జిల్లా జడ్డి సన్యాసినాయుడు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్. సన్యాసి నాయుడు శ్రీకాకుళంలోని ఆంపోలు జిల్లా జైలును గురువారం సందర్శించారు. ముద్దాయిలతో సత్ప్రవర్తనతో ఏవిధంగా మెలగాలని సూచనలు ఇచ్చారు. న్యాయవాది లేనివారికి ప్రభుత్వ న్యాయవాదులు గురించి వివరిస్తూ బెయిల్ పిటిషన్లు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. రాజీ పడదగ్గ కేసులను లోక్ ఆధాలాత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. ఈ సదా అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్