మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి. తిరుపతిరావు అన్నారు. శనివారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం ఎదుట నాలువ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలన్నారు. సీనియర్లు కు ప్రమోషన్లు ఇవ్వాలని తెలిపారు.