గార: సమాజంలో పారిశుద్ధ్యం పట్ల అవగాహన ఉండాలి

69చూసినవారు
గార: సమాజంలో పారిశుద్ధ్యం పట్ల అవగాహన ఉండాలి
సమాజంలో పారిశుద్ధ్యం పట్ల అందరికీ అవగాహన ఉండాలని, వ్యర్థాలను సురక్షితంగా విసర్జించడం అలవాటు చేసుకోవాలని గార మండలం, వాడాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్. సురేష్ గురువారం అన్నారు. మల విసర్జనను సురక్షితంగా చేయటం, నీటిని శుభ్రపరచడం, వ్యర్థాలను నిర్వహించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని, పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్