కొత్తూరు: యాక్సిస్ ఒప్పందం రద్దు చేయాలని సీపీఎం వినతి

61చూసినవారు
కొత్తూరు: యాక్సిస్ ఒప్పందం రద్దు చేయాలని సీపీఎం వినతి
రాష్ట్ర ప్రభుత్వంతో యాక్సిస్ ఒప్పందం రద్దు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తూరు మండల విద్యుత్ శాఖ అధికారి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలన్నారు. ట్రూ ఆఫ్, సర్ చార్జీల రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్. అప్పన్న, పి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్