ప్రత్యక్షదైవం ఆరోగ్యప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం ఉదయం విశాఖపట్నం, శ్రీ మౌననంద తపోవనం శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం, శ్రీ రామనంద భారతి స్వామిజీ దేవాలయంనకు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి ప్రసాదాలను ఆలయ ఈవో ఎస్. చంద్రశేఖర్ అందజేశారు.