శ్రీ‌కాకుళం :ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌

51చూసినవారు
శ్రీ‌కాకుళం :ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌
శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గ‌ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. , ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.

సంబంధిత పోస్ట్