శ్రీకాకుళం: ఆదిత్యుని దర్శించుకున్న డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్

59చూసినవారు
అరసవల్లిలోని ప్రత్యక్షదైవం సూర్యనారాయణ స్వామిని గురువారం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ విశ్వేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలకగా, అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ సీనియర్ సహాయకులు శోభనాద్రిచార్యులు ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ మర్యాదల పట్ల డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మల్లేశ్వరరావు సంతృప్తిని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్