శ్రీకాకుళం: ప్రజలపై విద్యుత్ భారాలు రద్దు చేయాలని ధర్నా

50చూసినవారు
ప్రజలపై విద్యుత్ భారాలు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి. కృష్ణమూర్తిలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీ ఈపీడీసీఎల్ శ్రీకాకుళం ఎస్ఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ విద్యుత్ కంపెనీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్