శ్రీకాకుళం: నది జలాలను కలుషితం చేయొద్దు

84చూసినవారు
శ్రీకాకుళం: నది జలాలను కలుషితం చేయొద్దు
శ్రీకాకుళం నగరంలోని నాగావళి నది పరివాహక ప్రాంతాలను శనివారం జన విజ్ఞాన వేదిక సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ కలెక్టర్, నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని మురికి నీరు, చెత్తా చెదారాలు నదీ జలాలలో చేరకుండా చర్యలు చేపట్టాలని కోరారు. నదీ జలాలను కలుషితం చేయొద్దని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్