శ్రీకాకుళం: మే 20న దేశ సమ్మె జయప్రదం చేయండి: సీఐటీయు

50చూసినవారు
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ కార్మికులకు వరమా-శాపమా అనే అంశంఫై మే 11న శ్రీకాకుళంలో సదస్సు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి. హెచ్. అమ్మన్నాయుడు, పి. తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని జరిగిన సమావేశంలో మే 20 దేశ సమ్మె జయప్రదం చేయండి అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. కేంద్రంలో బీజెేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్