శ్రీకాకుళం: ఈ నెల 15న ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే

58చూసినవారు
శ్రీకాకుళం: ఈ నెల 15న ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే
ఈ నెల 15న శనివారం ఉదయం 9. 009.00 గంటల నుండి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం నగరంలో ప్రజా గ్రీవెన్స్ లో అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం, గార,గార్, రూరల్ మండలాల్లోని ప్రజలు తమకు ఏమైనా సమస్యలు ఏవైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే నిఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం ఇవ్వవలసిందిగా కోరారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు.వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్