శ్రీకాకుళం: ప్రైవేట్ ఏజెన్సీలకు వ్యతిరేకంగా నిరసన

81చూసినవారు
మున్సిపల్ ఉద్యోగులకు అప్కాస్ స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలు తెచ్చిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించాలని సిఐటియు ఉపాధ్యక్షులు కె. సూరయ్య, కన్వీనర్ ఆర్. ప్రకాశరావు, ఎన్. బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇంజనీరింగ్ కార్మికులు, ఎన్ఎంఆర్, బదిలీ, కోవిడ్ కార్మికులు, క్లాప్ డ్రైవర్లకు 36 జిఓ ప్రకారం జీతాలు పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్