శ్రీకాకుళం: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు

62చూసినవారు
శ్రీకాకుళం: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు
జిల్లా ఎస్పీ కే వి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాలలో ఏకకాలంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గురువారం రాత్రి 10 గంటల తర్వాత చేపట్టిన ఈ తనిఖీల్లో భాగంగా లాడ్జీలు, వాహనాలు, రైల్వే స్టేషన్లో, టోల్ ప్లాజాల వద్ద ఆయా సిఐ లతోపాటు ఎస్సై సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇతర దేశాల వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే స్థానికులు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్