శ్రీకాకుళం: ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం

69చూసినవారు
శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్త పోరాటాలలో భాగంగా కార్మికులు నల్లరంగు రిబ్బనులతో నిరసనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకి న్యాయం చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహించి, ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ నాయకులు టి. తిరుపతిరావు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్