ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా శ్రీకాకుళం శ్రీకాకుళం నగరంలో విజయవంతంగా తిరంగా ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు. స్వాతి శంకర్ మాట్లాడుతూ ఎంతో మంది అమాయకులైన భారతీయులనుమెరుపుదాడి చేసి పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను, మన సైనికులు ఆపరేషన్ సింధూర్ ద్వారా విజయవంతంగా పూర్తిచేసుకున్నందుకు, ప్రతీభారతీయుడు గర్వపడాల్సిన సమయమన్నారు.