టెక్కలి: పురుగు మందు తాగి గిరిజనుడి ఆత్మహత్య

76చూసినవారు
టెక్కలి: పురుగు మందు తాగి గిరిజనుడి ఆత్మహత్య
టెక్కలి మండలంలోని మేఘవరం పంచాయతీ పరిధి జక్కరపేట గ్రామానికి చెందిన పాత్రపురం మంగులు (60) అనే గిరిజనుడు పురుగుల మందు తాగి శుక్రవారం మృతి చెందారు. శుక్రవారం తన ఇంటిలో ఉన్న గడ్డి మందు తాగేశారు. గుర్తించిన కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్ కు 108 వాహనంలో వెళ్తుండగా కోటబొమ్మాళి దాటిన తర్వాత ఆయన మృతిచెందారు. టెక్కలి సీఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్