వైసీపీ ముఖ్య నాయకుల సమావేశంలో దువ్వాడ

70చూసినవారు
వైసీపీ అధినేత జ‌గ‌న్ విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన ముఖ్య నాయ‌కుల స‌మావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.అయితే దువ్వాడ ఈ స‌మావేశానికి రావ‌డానికి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కొంతకాలంగా దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి, దివ్వెల మాధురి మధ్య రచ్చకెక్కిన తగాదాలు రోడ్డు ఎక్కిన విష‌యం తెలిసిందే.

సంబంధిత పోస్ట్