టెక్కలి జిల్లా హాస్పిటల్ లో న్యాయ విజ్ఞాన సదస్సు

79చూసినవారు
టెక్కలి జిల్లా హాస్పిటల్ లో న్యాయ విజ్ఞాన సదస్సు
టెక్కలి జిల్లా హాస్పిటల్లో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు ట్రిపుల్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి జె. శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఏపీ స్టేట్ లీగల్ అథారిటీ చైర్మన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 0 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలలో డిజేబుల్డ్ చిల్డ్రెన్ ను కమిటీ మెంబర్లు డోర్ టు డోర్ వెళ్లి గుర్తించి, వాళ్ళను డి. ఈ. ఐ. సి సెంటర్స్ కి రిఫర్ చేసి ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్