పాకివలసలో పాముకాటుతో వ్యక్తి మృతి

53చూసినవారు
పాకివలసలో పాముకాటుతో వ్యక్తి మృతి
కోటబొమ్మాలి మండలం పాకివలస గ్రామానికి చెందిన తోట మల్లేష్ పాముకాటుకి గురై గురువారం మృతి చెందాడు. పొలంలో పనిచేస్తుండగా గట్టు మీద కాలు పెట్టడంతో అక్కడే ఉన్న పాము కాటువేసింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మల్లేష్ కి ముగ్గురు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్