టెక్కలి: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రారంభించిన ఆర్డీవో

82చూసినవారు
టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు టెక్కలి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణమూర్తి, టెక్కలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరిరావు, జనసేన ఇన్ ఛార్జ్ కనితి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్