టెక్కలిలో వైసీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు

60చూసినవారు
టెక్కలి వైసీపీ కార్యాలయం వద్ద బుధవారం టెక్కలి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాలుగు మండలాల నుంచి ప్రముఖ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజశేఖర్ విగ్రహానికి పూలమాలు వేశారు.

సంబంధిత పోస్ట్