జగన్‌కు షర్మిల, విజయమ్మ రాసిన లేఖను బయటపెట్టిన టీడీపీ

68చూసినవారు
జగన్‌కు షర్మిల, విజయమ్మ రాసిన లేఖను బయటపెట్టిన టీడీపీ
TDP రేపు మధ్యాహ్నం 12 గంటలకు 'BIG EXPOSE' న్యూస్ అని ట్వీట్టర్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయం ఏంటో చెప్పేసింది. వైఎస్ జగన్‌కు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ రాసిన లేఖను బయటపెట్టింది. 'ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచుకోవాలని వైఎస్సార్ షరతును ఒప్పుకుని ఆయన చనిపోయాక మీరు నిరాకరించారు. వీటన్నింటికి మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది' అని ఆ లేఖలో షర్మిల పేర్కొన్నట్లు టీడీపీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్