హోంమంత్రి అనితపై తెలుగు హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు

68చూసినవారు
హోంమంత్రి అనితపై తెలుగు హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు
గణపతి మండపాల్లో మైక్‌లు, విగ్రహం ఎత్తును బట్టి చలాన్లు కట్టాలని ఏపీ హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై తెలుగు హీరోయిన్ మాధవీలత స్పందించారు. ‘నాకు పార్టీ కంటే దేశం, ధర్మం ముఖ్యం. అందరూ హిందూ పండుగలపై పడి ఏడుస్తున్నారు. ఎందుకింత కడుపు మంట. ఇదే రూల్ ముస్లింలకు, క్రిస్టియన్లకు పెడతారా. అడుక్కుంటే చిల్లర పడేస్తాం. అంతే కానీ ఇలాంటి నిబంధనలు పెట్టడం సరికాదు. ఈ తప్పును ఖండించి తీరుతా. ’ అని మాధవీలత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్