మరో జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించిన కలెక్టర్

69చూసినవారు
మరో జిల్లాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించిన కలెక్టర్
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ ప్రశాంతి సెలవులు ప్రకటించారు. అన్ని విద్యాసంస్థలు ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్