రైతులకు రూ.లక్ష.. మార్గదర్శకాలివే..!

54చూసినవారు
రైతులకు రూ.లక్ష.. మార్గదర్శకాలివే..!
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో పంటల బీమాకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్‌లో సాగయ్యే పంటలకు బీమా అమలు చేయనున్నారు. ఆన్ లైన్ లో నమోదు చేయించుకొని ఈకేవైసీ చేయించుకోవాలి. బీమాకు దరఖాస్తు చేసుకున్న రైతులకు వరిపంట సాగుచేస్తే వారికి హెక్టారుకు రూ.లక్ష చొప్పున పరిహారం అందుతుంది. హెక్టారు పత్తికి రూ.లక్ష, వేరుశనగ పంటకు రూ.70వేల చొప్పున అందుతుంది.

సంబంధిత పోస్ట్