ఏపీలో పెన్షన్ల సమస్యకు గ్రామ సభల్లో పరిష్కారం

75చూసినవారు
ఏపీలో పెన్షన్ల సమస్యకు గ్రామ సభల్లో పరిష్కారం
ఏపీలో పింఛన్ కోల్పోయిన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మంగళగిరి ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్