టీడీపీ ఎమ్మెల్యేతో రాజీపడ్డ బాధితురాలు!

74చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యేతో రాజీపడ్డ బాధితురాలు!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు తేలిపోయింది. గతంలో తనను ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరించి బలవంతం చేశాడని మహిళా నాయకురాలు వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆదిమూలం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే తాను కేసు పెట్టలేదని హైకోర్టులో మహిళా నాయకురాలు రాజీ పడిందని నియోజవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కేసును హైకోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్