నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

52చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
AP: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం (ఏప్రిల్ 16) కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కురిసిన వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా ఇవాళ (గురువారం) చిత్తూరు, తిరుపతి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్